More

Jai Shri Ram Slogan: గడ్కరీ కార్యక్రమంలో.. తెలంగాణ మంత్రి మాట్లాడుతుండగా జైశ్రీరామ్‌ నినాదాలు

29 Apr, 2022 12:37 IST

హైదరాబాద్‌: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు హోరెత్తాయి. ఓ కార్యక్రమం కోసం గడ్కరీ హైదరాబాద్‌కు వచ్చారు. మైకులో  తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతుండగా.. ‘జై శ్రీరామ్‌, భారత్‌మాతాకి జై’ అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. 

అక్కడే ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి జోక్యం చేసుకుని అందరూ ప్రశాంతంగా ఉండాలని వారించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపేశారు.  శుక్రవారం జాతీయ రహదారుల శంకుస్థాపన కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌ను బద్నాం చేసే కుట్ర 

సాధ్యంకాని హామీలు

బీసీ ఆడబిడ్డకు బీజేపీ అన్యాయం: కేటీఆర్‌

వికారాబాద్‌: అవ్వ మిస్సింగ్‌, చివరకు..

బీఆర్‌ఎస్‌ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు