ఫిబ్రవరి 2న ఏపీ కేబినెట్ భేటీ

29 Jan, 2018 14:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ఫిబ్రవరి రెండో తేదీన అమరావతిలో జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. కేంద్ర బడ్జెట్‌ అధారంగా రాష్ట్ర బడ్జెట్‌ రూపకల్పన, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు