11 మంది అంగన్ వాడీలు అదృశ్యం

5 Dec, 2015 10:16 IST|Sakshi

ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్‌వాడి కార్యకర్తలు అదృశ్యమైన సంఘటన ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గదిరాస్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. గదిరాస్ పరిసర ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, 11 మంది అంగన్‌వాడి కార్యకర్తలు కనిపించకుండా పోవడంతో.. ఇది మావోయిస్టుల పనే అయి ఉంటుందని స్థానికులు అంటున్నారు.



 

మరిన్ని వార్తలు