కంకిపాడులో పేకాట శిబిరంపై దాడి

3 Aug, 2015 10:58 IST|Sakshi

కంకిపాడు : కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కండలంపాడులో సోమవారం ఉదయం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాటాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు