షాపింగ్‌కు వెళ్లిన బాలిక అదృశ్యం..!

27 Jul, 2019 11:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ : షాపింగ్‌ కోసం వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన కంకిపాడు మండలం&గ్రామంలో చోటుచేసుకుంది. అంకమ్మగుడి మార్కెట్‌లో షాపింగ్‌ కోసం గురువారం సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన కర్రె తేజ (17) కనిపించకుండా పోయింది. కూతురు ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి నారాయణరావు కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు