బోరుబావిలో ఏడాదిన్నర బాలుడు

4 Apr, 2015 08:07 IST|Sakshi

గుంటూరు (అర్బన్): గుంటూరు అర్బన్ మండల కేంద్రంలోని ఎస్‌టీ కాలనీలో పద్దెనిమిది నెలల బాలుడు ఏడడుగుల బోరుబావిలో పడిపోయాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 7 గంటలకు చోటుచేసుకుంది. బాలుడి తండ్రి దేవరకొండ నాగేశ్వరరావు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దాంతో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడిని బావి నుంచి బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు