రెండు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

13 Oct, 2015 22:56 IST|Sakshi

చిత్తూరు(రామకుప్పం): రామకుప్పం మండలం పేరూరు వద్ద మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు