ఇళ్లకు నిప్పు పెట్టి చోరీ..

11 Sep, 2015 19:19 IST|Sakshi

భీమవరం (పశ్చిమగోదావరి) : ఇళ్లకు నిప్పు పెట్టి అనంతరం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు బాల నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. భీమవరానికి చెందిన ముగ్గురు బాల నేరస్తులు పట్టణంలోని ఇళ్లకు నిప్పు పెట్టి అనంతరం చోరీలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ రోజు నిందితులను అరెస్టు చేశారు.

>
మరిన్ని వార్తలు