రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం

14 Mar, 2014 08:20 IST|Sakshi
రఘురాజు గోడౌన్ నుంచి రూ.30 లక్షల చీరలు స్వాధీనం

ఎన్నికలు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ గోడౌన్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే చీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గోడౌన్ బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు చెందినదని పోలీసులు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న ఆ చీరలను మహిళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు