ఏపీలో 38 మంది డీఎస్పీలు బదిలీ

16 Jul, 2019 18:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ ఎత్తున డీఎస్పీలు బదిలీ అయ్యారు. మంగళవారం 38 మంది డిఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు