మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు

7 Mar, 2016 15:01 IST|Sakshi
మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు
శ్రీకాకుళం: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 39 మావోయిస్టు మద్దతుదారులు సోమవారం పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మిలీషియా సభ్యులు , గ్రామ కమిటీల సభ్యులు 12 మంది ఉన్నారు.
మరిన్ని వార్తలు