అనంతగిరిలో 500 కేజీల గంజాయి పట్టివేత

3 Feb, 2016 13:16 IST|Sakshi

అనంతగిరి మండలంలో పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో బుధవారం 500 కేజీల గంజాయి పట్టుబడింది. ఓ మినీ వ్యాన్‌లో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు