గుంటూరు బస్టాండ్లో రూ. 79 లక్షలు చోరీ

12 Aug, 2014 17:44 IST|Sakshi

గుంటూరు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం భారీ దొంగతనం జరిగింది. ఓ వ్యాపారి సూట్కేసులోని 79 లక్షల రూపాయిల నగదు మాయమైంది.

కాగా బాధితుడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. బాధితుడు గోవింద్రామ్ కరీంనగర్ జిల్లా రామగుండం వాసి.
 

మరిన్ని వార్తలు