కుమార్తె వెళ్లిపోయిందని..తల్లి ఆత్మహత్య

5 Apr, 2015 07:42 IST|Sakshi

చిత్తూరు (కుప్పం): చిత్తూరు జిల్లా కుప్పం మండలం మల్లనూరు ఎస్‌టీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. 4 రోజుల క్రితం కుమార్తె, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోవటంతో అవమానభారం తట్టుకోలేక తల్లి జయరాణి(45) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. జయరాణి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

>
మరిన్ని వార్తలు