కలుషితాహారం: విద్యార్థులకు అస్వస్థత

13 Jul, 2019 14:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వైఎస్సార్‌ కడప: రాయచోటి గిరిజన హాస్టల్‌లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు