'25 మంది ఐపీఎస్లను కేటాయించండి'

28 Dec, 2015 16:43 IST|Sakshi
'25 మంది ఐపీఎస్లను కేటాయించండి'
ఢిల్లీ: ఐపీఎస్ కేడర్ కేటాయింపు సమీక్షా సమావేశానికి ఏపీ డీజీపీ జేవీ రాముడు హాజరయ్యారు. కేంద్ర హొం శాఖ కార్యదర్శిని సోమవారం ఆయన కలిశారు. పోలీసు శిక్షణా సంస్థల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని కోరారు. ఏపీకి అదనంగా 25 మంది ఐపీఎస్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. 2 వేల ఎకరాల అటవీ భూమిని డీ నోటి ఫై చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
మరిన్ని వార్తలు