ఏపీ, తెలంగాణ స్పీకర్ల భేటీ

5 Aug, 2014 19:17 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద రావు, మధుసూదనాచారి  సమావేశమయ్యారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు, ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు రెండూ ఒకేసారి భేటీ అయితే తలెత్తే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు.

మరిన్ని వార్తలు