ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

3 May, 2018 14:31 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ విద్యా ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఎడ్‌సెట్‌-2018 ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు. ఫలితాలను ఆర్టీజీఎస్‌ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు తెలిపారు. పరీక్షకు హాజరైన వారిలో 96.75 శాతం విద్యార్థులు ఉతీర్ణత సాధించినట్టు మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించింది.

మరిన్ని వార్తలు