15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

25 Mar, 2015 18:51 IST|Sakshi
15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వర్తిస్తున్న 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. బదిలీల వివరాలు..

 

 

- అప్పా డైరెక్టర్గా ఉన్న మాలకొండయ్యకు ఏసీబీ డైరెక్టర్గా బాధ్యతలు
- వెయిటింగ్లో ఉన్న అంజనా సిన్హాకు టెక్నికల్ సర్వీసెస్ ఐడీపీగా పోస్టింగ్
- వెయిటింగ్లో ఉన్న కుమార్ విశ్వజిత్ ఉత్తర కోస్తా ఐజీపీగా నియామకం
- సూర్యప్రకాశ్ రావుకు కోస్తా సెక్యూరిటీ ఐజీపీ బాధ్యతలు
- పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రాజకుమారి ఆరో బెటాలియన్ (మంగళగిరి) కమాండెంట్గా నియామకం
- వెయిటింగ్లో ఉన్న సర్వశ్రేష్ట త్రిపాఠికి గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు
- గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ నారాయణ నాయక్ను గుంటూరు రూరల్ ఎస్పీగా నిమించారు
- ఇంటిలిజన్స్ ఎస్పీగా రామకృష్ణకు బాధ్యతలు
- వెయిటింగ్లో ఉన్న భాస్కర్ భూషణ్ పశ్చిమ గోదావరి ఎస్సీగా నియామకం
- పశ్చిమ గోదావరి ఎస్సీగా పనిచేస్తున్న రఘురాం రెడ్డికి గ్రూప్ కమాండర్ (గ్రేహౌండ్స్- విశాఖ)గా బాధ్యతలు
- పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోన్న గజరావ్ భూపాల్ నెల్లూరు ఎస్పీగా నియామకం
- సెంథిల్ కుమార్కు గ్రూప్ కమాండర్ (ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్) బాధ్యతలు
- తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్గా నాగేంద్ర కుమార్ నియామకం
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా కోటేశ్వరరావు
- సీఐడీ ఎస్సీగా కాంతిరాణా టాటా నియమితులయ్యారు. 

>
మరిన్ని వార్తలు