రిమ్స్‌ నియంత్రణలోకి ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం

25 Sep, 2019 18:09 IST|Sakshi

సాక్షి, అమరావతి/ శ్రీకాకుళం : పలాసలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెండు వందల పడకల ఆసుపత్రితో పాటు, కిడ్నీ పరిశోధనా కేంద్రాలను శ్రీకాకుళం రిమ్స్ నియంత్రణ పరిధిలోకి తీసుకుని వస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జీవోను జారీ చేసింది. 
 

మరిన్ని వార్తలు