గవర్నర్‌ను కలిసిన పర్యావరణ బాబా

10 Aug, 2019 16:13 IST|Sakshi
అవధూత అరుణ గురూజీ మహారాజ్‌

సాక్షి, ఢిల్లీ : ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను రుషికేశ్‌ అవధూత అరుణ గురూజీ మహారాజ్‌ కలిశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటుతున్నామని ఈ పర్యావరణ బాబా వివరించారు. అందులో భాగంగా ఏపీలో కూడా మొక్కలు నాటుతామని చెప్పారు. ఈ విషయాన్ని స్వాగతించిన గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు