మీరే న్యాయం చేయాలి

21 Aug, 2018 07:42 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:తాము వైద్య ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లుగా 13 ఏళ్లుగా పని చేస్తున్నాం. నేటికీ పారితోషికం మినహా వేతనాలు చెల్లించడం లేదు. నాలుగు నెలల క్రితం తమ గౌరవ వేతనాలను రూ.3వేలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ నేటికి జీవో విడుదల చేయలేదు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న తమకు ఎలాంటి ఆధారం లేదు. అధికారంలోకి వస్తే తమ సమస్యను పరిష్కరించాలని జగనన్నను కోరాం.– బి.వెంకటలక్ష్మి, ఎం.నూకరత్నం,ఆశా కార్యకర్తలు, మాకవరపాలెం మండలం

మరిన్ని వార్తలు