సెమిస్టర్ల రద్దు కోరుతూ చేసిన బంద్ సక్సెస్

7 Aug, 2015 16:35 IST|Sakshi

కర్నూలు(పైడాల): డిగ్రీ సెమిస్టర్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూలు శుక్రవారం ఇచ్చిన బంద్ పైడాలలో విజయమంతమయింది. అలాగే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, బస్ పాస్ ఆన్‌లైన్ విధానం రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు