బంగారు తల్లి’ని పట్టించుకోవడం లేదు

10 Dec, 2018 07:49 IST|Sakshi

శ్రీకాకుళం :అన్నా.. బంగారు తల్లికి దరఖాస్తులు చేసుకోవడమే మిగులుతుంది తప్ప ఎటువంటి సాయం అందడం లేదు. మాకు ఇద్దరు ఆడపిల్లలు. బంగారు తల్లి పథకం కోసం మండలం కేంద్రంలో మూడేళ్ల కిందట దరఖాస్తు చేసుకున్నాను. అయినా ఎటువంటి భరోసా ఇవ్వడం లేదు. ఈ పథకాన్ని సర్కారు నీరుగార్చుతోంది. మీరే న్యాయం చేయాలన్నా..– పొన్నాడ సంజీవరావు, రాగోలు, శ్రీకాకుళం మండలం

మరిన్ని వార్తలు