తూర్పుగోదావరి : వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమా అని నేను బీటెక్ చదువుతున్నానంటూ వీఎస్ఎంలో ఈసీఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని నల్లబెల్లి సౌజన్య సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ చదువుకునే అవకాశాన్ని కలిగించిందని సౌజన్య అన్నది.