యువతిపై టీడీపీ కార్యకర్త అత్యాచారయత్నం

31 Dec, 2013 12:02 IST|Sakshi

గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో దారుణం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ వార్డు సభ్యుడు సంకటి శ్రీనివాస్రెడ్డి ఓ యువతిపై అత్యాచారానికి యత్నించాడు. దాంతో అతడి నుంచి బాధితురాలు ఎలాగోలా తప్పించుకుని తల్లితండ్రులను ఆశ్రయించి, జరగిన ఘటనపై వివరించింది. దాంతో ఆ యువతి తల్లితండ్రులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు