బ్యాంక్‌ మెసెంజర్‌ చేతివాటం.. నగదు విత్‌ డ్రా ..!

3 Dec, 2017 11:54 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెసెంజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. ఖాతదారుల ఫోర్జరీ సంతకాలతో నగదు విత్‌ డ్రా అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కొత్తపేట మండలంలోని వానపల్లిలో చోటుచేసుకుంది. 

విషయం తెలుసుకున్న బ్యాంక్‌​అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు