తూర్పు కాపులను బీసీ–ఏలో చేర్పించాలి...

23 Oct, 2018 08:15 IST|Sakshi
జగన్‌ మోహన్‌రెడ్డిని కలసిన తూర్పు కాపు సంఘ నాయకులు

విజయనగరం : జిల్లాలో సుమారు 8 లక్షల జనాభా ఉన్న తూర్పు కాపులను బీసీ– డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలి. తూర్పు కాపుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వాల హయాంలో అన్ని రంగాల్లో నష్టపోయాం. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తూర్పు కాపులను ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చాం.
– మజ్జి అప్పారావు, అంబళ్ల అప్పలనాయుడు,ముదిలి నాగభూషణరావు, నడిపల్లి ఆదినారాయణ, తట్టికాయల వెంకటరమణ,తదిరులు

మరిన్ని వార్తలు