నేటి నుంచి 78వ బైబిల్‌మిషన్ మహోత్సవాలు

26 Jan, 2016 16:20 IST|Sakshi

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నుంచి 78వ బైబిల్ మిషన్ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 29 వరకు ఈ మహోత్సవాలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 30 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.

 

మరిన్ని వార్తలు