మల్లన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

7 Apr, 2016 17:13 IST|Sakshi

శ్రీశైలం (కర్నూలు) : ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్లను గురువారం కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి సిద్దేశ్వర కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రధాన ఆలయగోపురం వద్ద అధికారులు ఆలయ మర్యాదలతో వారికి ఆహ్వానం పలికారు. స్వామి అమ్మ వార్లను దర్శించుకున్న తరువాత శ్రీవృద్ధ మల్లికార్జున స్వామి వార్ల వద్ద అభిషేకం, కుంకుమార్చన తదితర విశేషపూజలు చేశారు.

మరిన్ని వార్తలు