పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ

23 Jan, 2015 12:26 IST|Sakshi
పుష్కర నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ సెక్రటరీ రివ్యూ

తూర్పుగోదావరి:  గోదావరి పుష్కర నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఉభయగోదావరి జిల్లా కలెక్టర్లతో పాటు,  అధికారులతో రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు.

మరిన్ని వార్తలు