వైద్యం వికటించి చిన్నారి మృతి

29 Sep, 2019 17:22 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌: కడప నగరంలోని వంశీ చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ఆదివారం మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వారి బంధువులు డాక్టరు నిర్లక్ష్యం, వైద్యం వికటించడంతోనే చిన్నారి మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం కాస్త పెద్దది కావడంతో డాక్టర్‌ వంశీధర్‌ ఆసుపత్రికి తాళాలు వేసి పరారయ్యాడు.

మరిన్ని వార్తలు