ఈ- ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టలపై సీఎం జగన్‌ సమీక్ష

9 Oct, 2019 17:41 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ఈ ప్రొక్యూర్మెంట్‌ కాంట్రాక్టులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రూ. కోటిపైనున్న కాంట్రాక్ట్‌లపై  ఈ సమావేశంలో చర్చించారు.

మరిన్ని వార్తలు