కమాండర్‌ మృతి.. గోప్యంగా ఉంచిన అధికారులు

11 Jun, 2017 08:59 IST|Sakshi

విశాఖపట్నం: నగరంలోని యరాడ ఘాట్‌రోడ్డులో జరిగిన ఓ రోడ్డుప్రమాదం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నేవీ అధికారులు సిబ్బంది కారు అదుపుతప్పి యరాడ్‌ ఘాట్‌రోడ్డులో ఓ కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నేవీ కమాండర్‌ అవినాష్‌ ఠాకూర్‌ ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ప్రమాదాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

మరిన్ని వార్తలు