విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం విశాఖలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సు (సీపీఏ)ను ప్రారంభించారు. ఈ సదస్సులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో పాటు పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
చట్టసభలు-మీడియా, న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై మూడు రోజుల పాటు చర్చలు జరుగుతాయి. చట్ట చభలు-మీడియా, న్యాయవ్యవస్థ పాత్ర అనే అంశంపై జరిగే ఈ సమావేశాలకు 20 రాష్ట్రాల స్పీకర్లు, ఉన్నతాధికారులు, విదేశీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.