ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: బొత్స

13 Sep, 2013 15:27 IST|Sakshi

హైదరాబాద్ : ఇచ్చిన మాటకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్తితుల్లో వెనకడుగు వేయదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్ఫష్టం చేశారు. అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకునే రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. కుతుబుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌  తన అనుచరులతో బొత్స సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు