నెల్లూరులో కరోనా నిర్ధారణ కాలేదు : సూపరింటెండెంట్‌

11 Mar, 2020 13:09 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్‌(కోవిడ్‌ 19) నిర్ధారణ కాలేదని నెల్లూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ పేర్కొన్నారు. ఆ వ్యక్తి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలకు పంపామని తెలిపారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, కరోనా ఉందని తేలితే వైద్యం అందిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు