కార్పొరేటర్‌ భర్త హల్‌చల్‌

22 Aug, 2017 14:35 IST|Sakshi
విజయవాడ: కృష్ణా జిల్లాలోని మొగల్‌రాజపురంలో కార్పొరేటర్‌ భర్త రత్నాకర్‌ హల్‌చల్‌ చేస్తున్నాడు. అక్కడ కొండపై నివశిస్తున్న వారు వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని వేదిస్తున్నాడు.

ఒకవేళ ఇళ్లు ఖాళీ చేయకపోతే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీనికి అడ్డొచ్చిన వారిపై తన అనుచరులతో దాడి చేయించి, ఇళ్లను పడగొట్టించాడు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
>
మరిన్ని వార్తలు