నల్గొండ: యాదగిరిగుట్టలో నేడు ప్రారంభంకానున్న సీపీఐ రాష్ట్ర మహాసభలకు మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణలు హాజరుకానున్నారు. ఆ మహాసభలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయ. అయితే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూరైనాయి.