నేడు గుట్టలో ప్రారంభంకానున్న సీపీఐ సభలు

24 Jun, 2013 17:18 IST|Sakshi

నల్గొండ: యాదగిరిగుట్టలో నేడు ప్రారంభంకానున్న సీపీఐ రాష్ట్ర మహాసభలకు మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణలు హాజరుకానున్నారు. ఆ మహాసభలు నేటి నుంచి మూడు రోజులపాటు జరుగుతాయ. అయితే మహాసభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూరైనాయి.

మరిన్ని వార్తలు