'ఆంధ్రులకొచ్చిన ఉపద్రవం ఏమిలేదు'

24 Jun, 2015 20:20 IST|Sakshi

విజయవాడ: ఓటుకు కోట్లు కేసుపై భయంతోనే చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.  ఆయన బుధవారం విజయవాడలో మాట్లాడుతూ సెక్షన్-8 అమలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రులకొచ్చిన ఉపద్రవం ఏమి లేదని రామకృష్ణ తెలిపారు.
 

మరిన్ని వార్తలు