తిరుమలలో తగ్గిన రద్దీ

23 Feb, 2017 09:35 IST|Sakshi
తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారి హుండీకి రూ. 2.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు