తొంబయ్యేళ్లున్నా పింఛను లేదు..

18 Jul, 2018 07:15 IST|Sakshi

తూర్పుగోదావరి : తనకు తొంబయ్యేళ్లున్నా పింఛను ఇవ్వడంలేదంటూ కరకుదురుకు చెందిన వృద్ధుడు పెమ్మనబోయిన వీర్రాజు జగన్‌ ఎదుట వాపోయాడు. తన భార్యతో కలిసి కరకుదురులో పాదయాత్రలో ఉన్న జగన్‌కు తన గోడును విన్నవించుకున్నాడు. ఇచ్చే పింఛనును అన్యాయంగా తీసేశారంటూ వృద్ధులు జగన్‌కు చెప్పారు.

మరిన్ని వార్తలు