సాక్షి, పశ్చిమగోదావరి: నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటరు ఐడీ కార్డు ఎపిక్ నంబరు కానీ నమోదు చేస్తే... ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.
-ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం