ఇళ్లపై ఏనుగుల దాడి

21 Oct, 2015 14:23 IST|Sakshi

శ్రీకాకుళం జిల్లా సీతమ్మపేట మండలం సంతవలస గ్రామంలోని పూరిళ్లపై నాలుగు ఏనుగులు మంగళవారం రాత్రి దాడి చేశాయి. వీటి దాడిలో ఏడు పూరిళ్లు దెబ్బతిన్నాయి. అలాగే, సమీపంలోని వరి పంటలకు కూడా నష్టం వాటిల్లింది. ఏనుగుల దాడితో స్థానికులు బెంబేలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
 

మరిన్ని వార్తలు