ఉద్యోగం లేదు బాబూ..

13 Dec, 2018 07:46 IST|Sakshi

శ్రీకాకుళం :‘నా భర్త పెళ్లి అయిన ఆరేళ్లకే చని పోయాడు. అప్పటి నుంచి కాయకష్టంతో నా కొడుకు అప్పలనాయుడును ఎమ్మెస్సీ బీఈడీ చది విం చాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాలిప్పిస్తామంది. కానీ నా కొడుక్కి ఉద్యోగం రాలేదు’ అని ఆమదాలవలసకు చెందిన కనకటి నారాయణమ్మ జగన్‌కు తెలిపారు. నిరుద్యోగ భృతి కూడా రాలేదని, తన కుమారుడు మానసికంగా కుంగిపోతున్నాడని చెప్పారు.

మరిన్ని వార్తలు