అనంతపురంలో ఎనర్జీ యూనివర్సిటీ

26 Apr, 2016 03:18 IST|Sakshi

2017-18 నుంచి ప్రారంభం

 విజయవాడ సిటీ: అనంతపురం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. దీనికి ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చిందని, 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు