నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు దాడులు

18 Feb, 2015 11:45 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2.50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ జగన్‌మోహన్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. దీని విలువ మూడు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు.ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.
(నర్సీంపట్నం)
 

>
మరిన్ని వార్తలు