ప్రముఖ కవి చాయరాజ్ మృతి

20 Sep, 2013 11:04 IST|Sakshi

ప్రముఖ కవి, జనసాహితీ రాష్ట్ర అధ్యక్షుడు ఛాయరాజ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. ఛాయరాజ్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సాహితీ రంగానికి ఆయన సేవ చేశారు. శ్రీకాకుళం, నిరీక్షణ, ఉక్కేరు, దర్శిని రచనలు ఛాయరాజ్కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
 

మరిన్ని వార్తలు