వడ్డీ వ్యాపారి అమానుషం

2 Feb, 2015 17:00 IST|Sakshi

తిరుపతి: తిరుపతి-రేణిగుంట రోడ్డు శ్రీనివాసపురంలో దారుణం జరిగింది. తన వద్ద రూ. 16 లక్షలు అప్పుతీసుకుందన్న కారణంతో ఈశ్వరమ్మ అనే వృద్ధురాలిపై వడ్డీ వ్యాపారి మోహన్ దాడి చేశాడు. తనకు చెల్లించాల్సిన డబ్బుకు బదులుగా రూ. 2 కోట్ల విలువైన ఆమె నివాస గృహాన్ని తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా ఆమె ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

మరిన్ని వార్తలు