అగ్ని ప్రమాదంతో పశువుల పాకలు దగ్ధం

1 Mar, 2015 16:23 IST|Sakshi

విజయనగరం: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి నాలుగు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా టెర్లాం మండలం చుక్కవలస గ్రామంలో ఆదివారం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి నాలుగు పశువుల పాకలు పూర్తిగా బుగ్గిపాలయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారుగా రూ. 70 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
(టెర్లాం)

మరిన్ని వార్తలు